శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేశారు. వెంటనే తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఆయనతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు.