ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల పదో తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమం బుధవారం పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల సందర్శనతో ఆరంభమవుతుంది.