మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 30 మార్చి 2016 (12:54 IST)

విజ‌య‌వాడ‌కు చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్

ఉభ‌య రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఆయ‌న ఈ ఉద‌యం ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌కదుర్గ‌మ్మను ద‌ర్శించుకున్నారు.  ఆల‌య మ‌ర్యాద‌ల‌తో గ‌వ‌ర్న‌ర్‌కు దేవాదాయ‌శాఖ అధికారులు, దుర్గ‌గుడి వేద పండితులు స్వాగ‌తం ప‌లికారు.
 
అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం ఆశ్వీర్వ‌చ‌నం ప‌లికారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర ల‌యోలా కాలేజీ స్నాత‌కోత్స‌వంలో గ‌వ‌ర్న‌ర్ పాల్గొంటున్నారు. అనంత‌రం ఆయ‌న హైద‌రాబాదుకు ప‌య‌న‌మ‌వుతారు.