శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (11:21 IST)

దేశ ప్రగతి కోసం బీజేపీలో చేరాను: డీజీపీ దినేష్ రెడ్డి

దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు. మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని, అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారంటే, అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని వదలిపెడుతున్నానని దినేష్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ కనుక అందులో చేరానని చెప్పుకొచ్చారు.