శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:55 IST)

హుదూద్ తుఫాను బాధితులకు రూ.11 కోట్ల విరాళం : ముఖేష్ అంబానీ

హుదూద్ తుఫాను బాధితుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 11 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
 
కాగా, హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా భారీగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని ప్రకటించారని సీఎం చంద్రబాబు తెలిపారు.