కుటుంబమే ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి!
క్షణికావేశం నిండు ప్రాణాలును బలి తీసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా పొందురు మండలం తండ్యాం మండలంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటనలో భార్యా, ఆరు నెలల కుమారుడు మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.