శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 15 మే 2018 (15:38 IST)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర... రోజా సంఘీభావ పాదయాత్ర (Video)

వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న

వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆమె సూచించారు. 
 
కోట్ల ప్రజలకు అండగా అన్నగా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసాగా అభివృద్ధికై తపన పడుతూ సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2000 కి.మీ చేరుకున్న సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావంగా రోజా ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. చూడండి వీడియోను...