శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (09:30 IST)

అసెంబ్లీలో రుణమాఫీ, వ్యవసాయ మిషన్‌పై చర్చ...! ఫలించేనా...?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేసంలో పోలవరం, శ్రీశైలం ప్రాజెక్టుల వివాదాలపై చర్చించాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేయనుంది.  
 
ప్రశ్నోత్తరాల తర్వాత రుణమాఫీ, వ్యవసాయ మిషన్పై శాసనసభ చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లుపై చర్చించనున్నారు.