గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 మార్చి 2015 (17:31 IST)

సో... ఇండియా, పాకిస్తాన్ కంటే ఒక్క మ్యాచ్ ఆడిందన్నమాట... హహ్హహ్హ్హ... అక్తర్ ట్వీట్

టీమ్ ఇండియా ఘోర పరాజయంపై ట్వీట్ల వెల్లువెత్తుతున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అభిమానులు శోకంతో కూడిన ట్వీట్లను ఇస్తుంటే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో ట్వీటాడు. పాకిస్తాన్ జట్టు కంటే ఇండియా ఒకే ఒక్క ఆట ఆడిందన్నమాట. 

 
ప్రపంచ కొత్త రికార్డు ఏమిటంటే... ఇండియాలో అత్యధికంగా టెలివిజన్ సెట్లు బద్ధలవుతాయి అంటూ ట్విట్టర్ పోస్టు చేశాడు.