శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By IVR
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2015 (16:55 IST)

20 పరుగులకే ఓపెనర్లు అవుట్... 40 దాటిన స్కోరు...

ప్రపంచకప్ గ్రూప్-బీలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించినటువంటి తక్కువ పరుగులు 183 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే హంసపాదు అన్నట్లు 2 వికెట్లను కోల్పోయింది. కేవలం 20 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్(9), రోహిత్ శర్మ(7) అవుటై వెనుదిరిగారు. టేలర్ వీరిద్దరి వికెట్లు తీశాడు. టీమిండియా 10 ఓవర్లలో 41/2 స్కోరు తో ఆట ఆడుతోంది. కోహ్లి(21), రహానే(0)  క్రీజ్‌లో ఉన్నారు.