శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 14 మార్చి 2015 (12:17 IST)

తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,777 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 17 నిండాయి. వారికి 12గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా శక్రవారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా పెరిగింది. ఈ పరిస్థితి శనివారం కూడా ఇంకాస్త పెరుగుతుంది. పరీక్షలు జరుగుతుండడం వలన అనుకున్న స్థాయిలో రద్దీ పెరగలేదు.