గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: మంగళవారం, 24 మార్చి 2015 (06:03 IST)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 45,080 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 2 నిండాయి. వారికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి బుధవారం కూడా సాధారణంగానే రద్దీ ఉంటుంది.