తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఓ మోస్తరుగా పెరిగింది. తిరుమలలో బుధళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 38,410 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 10 నిండాయి. వారికి 7 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉండగా శుక్రవారం కూడా ఓ మోస్తరు రద్దీ ఉంటుంది. ఈ పరిస్థితి శనివారం రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.