అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న నేటి కాలంలోనూ అమాయక జనం మూఢనమ్మకాలతో బాబాలను ఆశ్రయిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఓ వ్యక్తి బాబా అవతారమెత్తి కాళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వ్యాధి దాకా ఎటువంటి భయంకర వ్యాధినైనా మాయం చేస్తానని నమ్మబలుకుతున్నాడు.