శుక్రవారం, 29 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:02 IST)
బస్ దిగ్గానే వచ్చేస్తుంది...!
"బాబూ నీకు ఎన్నేళ్ళు?" అడిగాడు కండక్టర్
"మూడేళ్ళు" చెప్పాడు బబ్లూ
"నాలుగో ఏడు ఎప్పుడొస్తుంది...?"
"బస్సు దిగ్గానే వచ్చేస్తుందంకుల్...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నా భర్త నిజమైన దేశ భక్తుడు... మద్దతివ్వండి : కేజ్రీవాల్ సతీమణి
తన భర్త నిజమైన దేశభక్తుడు అని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చరాు. ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని, ఈ సమయంలో ఆయనకు మన మద్దతు అవసరమని చెప్పారు. కేజ్రీవాల్ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపాలని ఆమె కోరారు. పనిలోపనిగా వాట్సాప్ నంబరును కూడా షేర్ చేశారు. ఈ రోజే కేజ్రీవాల్కు ఆశీర్వాదమిచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దీవెనలు ఈ నంబర్కు సందేశం రూపంలో పంపించండి" అని విజ్ఞప్తి చేస్తూ, 82973 24624 అనే వాట్సాప్ నంబరును షేర్ చేశారు.
తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరికి ఆయన టిక్కెట్ నిరాకరించారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే,
బ్రా ధరించలేదని విమానం నుంచి కిందికి దించేస్తామని బెదిరింపు.. మండిపడిన మహిళ
ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది అమర్యాదగా నడుచుకున్నారు. దీంతో ఆ సిబ్బందిపై ఆ మహిళా ప్రయాణికురాలు విరుచుకుపడ్డారు. బ్రా ధరించని కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి కిందికి దించేస్తామని డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది హెచ్చరించారు. దీంతో ఆ సిబ్బందిపై ఆమె విరుచుకుపడ్డారు. విమానం సాల్ట్ లేక్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. టి ష్టరుపై జాకెట్ ధరిస్తేనే ప్రయాణినికి అనుమతిస్తామని ఆ మహిళా ప్రయాణికురాలిని విమాన సిబ్బంది ఒత్తిడి చేశారు. దీనికి ఆమె అంగీకరించకపోవడమే కాకుండా, విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
శూన్యం నుండి సునామీ పుట్టదు కేటీఆర్ గారూ... సముద్రం నుండి పుడుతుంది: నెటిజన్ రీ-ట్వీట్
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోని భారాస అతలాకుతలమవుతోంది. ఒకవైపు కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కాం కింద అరెస్టైంది. మరోవైపు కీలక నాయకులు వరుసగా పార్టీని వీడి అటు కాంగ్రెస్ లేదా భాజపాలో చేరిపోతున్నారు. సూర్యోదయం అయితే పార్టీకి చెందిన ఏ నాయకుడు ఏం చేస్తాడోనన్న ఆందోళనలో ఆ పార్టీ వున్నది. పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్తున్న వారి గురించి మాజీమంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సంచలన ప్రకటన చేసారు. కేటీఆర్ ట్వీట్ ద్వారా ''శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్.
విజయవంతంగా తేజస్ ఎంకే1ఏ వెర్షన్ గగన విహారం
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్కు రూపకల్పన చేశారు. ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తిస్థాయిలో విజయవంతంగా గగన విహారం చేసింది. ఇప్పటికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. గురువారం బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశస్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్ను డిజైన్ చేసింది. తేజస్ ఎంకే 1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఫ్యామిలీ స్టార్ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ పరశురామ్ పెట్ల
సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. తిరుపతి లో విడుదలైన ట్రైలర్ సంధర్భంగా ఆయన ఆట్లాడారు.
సీనియర్ నటుడు వీరభద్రం కన్నుమూత
గత కొంతకాలంగా అస్వస్థతకు గురయి బెడ్ మీదనే వున్న సినిమా, టీవీ, రంగస్తల నటుడు వీరభద్రం నేడు మరణించారు. మధిరలో ఈరోజు ఉదయం మరణించారని ఆయన కుమారుడు తెలియజేశారు. గత సెప్టెంబర్ లో హైదరాబాద్ లో వుంటున్న వీరభద్రం ఆయన ఇంటిలోనే జారిపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయారు.
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ- ఫస్ట్ లుక్
'గామి' సక్సెస్తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, అతని మైల్ స్టోన్ #VS10 మూవీ మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
చిరంజీవి లాంచ్ చేసిన నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఇంటెన్స్ టీజర్
హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ అయిన 'ప్రతినిధి 2' టీజర్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజులాంచ్ చేశారు.
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల డియర్ విడుదల చేసున్న అన్నపూర్ణ స్టూడియోస్
జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది.