శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

ఒంగోలు లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: సిద్ధ రాఘవ రావు (తెదేపా) వర్సెస్  మాగుంట శ్రీనివాస రెడ్డి (వైసీపి)
 
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి వైకాపాకు చెందిన వై.వి. సుబ్బారావు విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో తెదేపా తరపున మాగుంట శ్రీనివాస రెడ్డి బరిలోకి దిగారు. ఇక జనసేన తరపున బెల్లంకొండ సాయిబాబు పోటీ చేస్తున్నారు. 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో వైకాపాకి చెందిన కొనకళ్ళ వై.వి.సుబ్బారెడ్డికి 589,960 ఓట్లు పోలవగా, తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 574,302 ఓట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైకాపాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.