శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 30 జులై 2015 (14:52 IST)

భారతరత్న ఏపీజె అబ్దుల్ కలాంకు దేశం సలాం... ప్రధాని అంతిమ వీడ్కోలు (ఫోటోలు)

భారతరత్న అబ్దుల్ కలాంకు దేశ ప్రజలు నివాళులు అర్పించారు. దేశంలో ఎక్కడ చూసినా కలాంకు ప్రజలు నివాళులు అర్పిస్తూ ఆయన పట్ల ఉన్న విధేయతను, గౌరవాన్ని చాటుకున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఎవరికీ దక్కనంత ఆదరణ అబ్దుల్ కలాంకు కనబడింది. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన కలాంకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతిమ వీడ్కోలు పలికారు.