రైల్వే బడ్జెట్ 2015-16 లైవ్: ప్రధానాంశాలివే!
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు...
* రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సౌకర్యం
* సాధారణ భోగీల్లో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం
* ఏ, ఏ-1 స్టేషన్లలో వైఫై సౌకర్యం
* మహిళల భోగీల్లో పీసీ కెమెరాల ఏర్పాటు
* ఆన్లైన్లో వీల్ చేర్ రిజర్వ్ చేసుకునే సౌకర్యం
* వృద్ధులు, వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు
* ఆరునెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం
* రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచేందుకు తగిన చర్యలు
* కొత్తగా 1.38 లక్షల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల ఏర్పాటు
* ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు
* ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం
* రానున్న ఐదేళ్లలో 8.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి తెలిపార