గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (10:37 IST)

ఏయ్ పిల్లా.. నా ముందు బట్టలిప్పేసి స్నానం చెయ్.. నేను చూడాలి..

ఓ టీచర్ అమాయక విద్యార్థినుల పాలిట కీచకుడైనాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌.. బీద్ జిల్లాలో టీచర్ విద్యార్థినుల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. 12 ఏళ్ల పాటే విద్యార్థినులను తన ఎదుటే నగ్నంగా స్నానం చేయమనడం..

ఓ టీచర్ అమాయక విద్యార్థినుల పాలిట కీచకుడైనాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌.. బీద్ జిల్లాలో టీచర్ విద్యార్థినుల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. 12 ఏళ్ల పాటే విద్యార్థినులను తన ఎదుటే నగ్నంగా స్నానం చేయమనడం.. రాత్రి వేళ వారుంటున్న హాస్టల్‌లో దొంగచాటుగా ప్రవేశించి లైంగిక దాడులు చేయడాన్ని పనిగా పెట్టుకున్నాడు. తలిదండ్రుల బలవంతపు పెళ్ళితో భయపడి ఈ హాస్టల్ చేరుకొని చదువుకుంటున్న ఓ బాలిక పట్ల ఐదు నెలలుగా ఈ కామాంధుడు అసభ్య చేష్టలకు పాల్పడుతూ వచ్చాడు. 
 
120 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్‌లో సుమారు డజను మంది అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు. వీరిపట్ల ఆ టీచర్ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. వీడి బాగోతం బయటపడి అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ టీచర్‌ను అరెస్టు చేసేందుకు రాగా అప్పటికే పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.