మన దేశం అమాయకులతో నిండిపోయింది. దేవుడిని అని చెప్పుకునే మోసగాని వలలో పడి నేను కూడా అమాయకులలో ఒకడినైపోయాను. సత్యనామ్ విఠల్దాస్ చేతిలో మోసపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సెమ్ల్యా గ్రామస్థుడైన సురేష్ బాగడీ అనే వ్యక్తి....