ఇప్పటికే చాలా ఛానల్స్ వచ్చాయి. న్యూస్, ఎంటర్టైన్మెంట్, భక్తి తదితర అంశాలతో వేటికవి ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఛానెల్స్ గ్రామాల్లోని ప్రతిభను బయటకు తేవాలని, అవి అందరికీ...