మెగాపవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాప్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. చరణ్ నటించిన 'నాయక్' చిత్రాన్ని అందించిన యూనివర్సల్ మీడియా అధినేత డివివి దానయ్య దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. ప్రముఖ తారాగణంతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.