క్రేజీస్టార్ రవితేజ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్బాబు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ఆంజనేయులు. యువత ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ఏకధాటిగా జరుగుతోంది.