మణిరత్నం సైలెంట్గా.. ఓకే బంగారం అంటూ..?!
మాటలు తక్కువ-పనెక్కువ ఇదే మణిరత్నం పాలసీ. ఈ మధ్య తాను దర్శకత్వం వహించిన సినిమాలు యావరేజ్కు పరిమితం కావడం ఫ్లాప్లతో తలపట్టుకున్న మణిరత్నం తాజాగా ''ఓకే బంగారం'' సినిమా షూటింగ్ను గుట్టుచప్పుడు కాకుండా జరిపేస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది. సింపుల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకునే నైపుణ్యం కలవారికే ఛాన్సులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం యూనిట్ చాలా కష్టపడుతోంది. ఓకే బంగారం సినిమాలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, నిత్య మేనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.