నయనతారను నిత్యానంద ఆహ్వానించాడా...?!
తమిళ నటులకు సెంటిమెంట్ ఎక్కువే. స్వామిజీల చుట్టూ తిరుగుతుంటారు. నటీనటులు తమకు మనశ్శాంతి లేనప్పుడు వారిచుట్టూ తిరగడం మామూలే. అందుకే కాబోలు నయనతారను వివాదాల స్వామి నిత్యానంద ఆహ్వానించినట్లు కోలీవుడ్లో వార్తలు విన్పిస్తున్నాయి.
ఇటీవలే తన శిష్యురాలు రంజిత ద్వారా ఆహ్వానం పంపినట్లు అనుకుంటున్నారు. తను అనుకున్నవాళ్లు దూరమయ్యారనీ, దానికి మార్గం శాంతిని తాను చెబుతానని రంజితతో చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్వామిజీ పేరుతో రాసలీలలు చేస్తూ కోర్టు కేసు ఎదుర్కొంటున్న ఈ నిత్యానంద... మగవాడేనని రిపోర్ట్ కూడా ఇచ్చాయి. మరి నయనతారకు పిలుపు నిజమో కాదో...?