సెక్సీభామల మధ్య వార్: నువ్వా నేనా అంటోన్న సన్నీ-రాఖీ- సెలీనా, టూపీస్లో?
బాలీవుడ్ సెక్సీభామలైన సన్నీ లియోన్, రాఖీ సావంత్ల మధ్య వార్ నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు సన్నీ-రాఖీ మాటల యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. బాలీవుడ్లో బంపర్ ఆఫర్లు ఒకరి ఎక్కువ, ఒకరికి తక్కువగా రావడంతో వారిద్దరూ ఒకరిపై ఒకరు చిర్రుబుర్రులాడుతున్నారు. బాలీవుడ్లో శృంగారతారగా పేరుతెచ్చుకున్న రాఖీసావంత్.. అంతకంటే శృంగారతారగా వరల్డ్లో పేరు తెచ్చుకున్న సన్నీలియోన్పై మాటల దాడి చేసింది.
ఇటీవలే బహిరంగంగా.. సన్నీపై రాఖీ ఓ ప్రకటన చేసింది. ఇండో-కెనడియన్ అడల్ట్ ఫిలింస్టార్ అయినా అవకాశాలు బాగా వస్తున్నాయనీ, దాంతో అందరికంటే మంచి ఫామ్లో వుందంటూ వెల్లడించింది. అంతేకాకుడా. అలాంటి నటికి ఇండియాలో వుంటే అర్హత లేదంటూ కామెంట్ చేసింది.
అయితే.. ఇటీవలే 'ఎం.టీవీ'కు చెందిన ఓ కార్యక్రమంలో సన్నీ హాజరవ్వగా.. మీడియా అంతా రాఖీ కామెంట్స్పై స్పందించమని కోరారు. తన గురించి ఎవరేమి అనుకున్నా లెక్కచేయనని.. నేను చెత్తనటినని, మనిషికాదనీ.. ఏవోవే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
సెలీనా జెట్లీ, రాఖీ సావంత్ చేసే కామెంట్స్ను పట్టించుకోనని వెల్లడించింది. తనకంటే హీనంగా టూ పీస్లో నటించే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారని సన్నీ తెలిపింది. ఇలాంటి యూజ్ లెస్, బేస్ లెస్ కామెంట్స్ను అస్సలు పట్టించుకోనని సన్నీ లియోన్ స్పష్టం చేసింది.