గురువారం, 18 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
సోమవారం, 18 ఏప్రియల్ 2016 (16:56 IST)
అనాధకు జీవితాన్నివ్వాలని..!
"రాధ తల్లిదండ్రులను ఎందుకు చంపావు..?" ప్రశ్నించాడు జడ్జి
"ఓ అనాధకు జీవితాన్నివ్వాలనే అలా చేశాను సార్..!" చెప్పాడు కృష్ణ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్
రాష్ట్రానికి రాజధాని అమరావతి లేకుండా చేసావు ప్రజలకు మండదా జగన్ మోహన్ రెడ్డి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు మీరు చేసిన పనులతో కడుపు మండుతోందని అన్నారు. ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ''పోలవరం రాకుండా చేసావు ప్రజలకు మండదా? అంగన్వాడీలను కాళ్లతో తొక్కిస్తే ప్రజలకు మండదా? ఆశావర్కర్లను అరెస్ట్ చేస్తే ప్రజలకు మండదా? అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు ప్రజలకు మండదా? 15 ఏళ్ల అమర్నాథ్ ను చెరకుతోటలో తగులబెట్టినవారికి బెయిల్ ఇప్పించావు, ప్రజలకు మండదా? దళిత డ్రైవరును చంపేసి డోర్ డెలివరీ చేసావు, ప్రజలకు మండదా?
ఐదేళ్లలో 10 సార్లు కరెంట్ బిల్లులు పెంచిన జగన్ 27 వేల కోట్లు దోపిడి: పవన్ కల్యాణ్
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి అధఃపాతాళానికి తొక్కేసారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణాజిల్లా పెడనలో చంద్రబాబుతో కలిసి పవన్ ఉమ్మడి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 70 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన జగన్... నేను భీమవరం కాకుండా పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావని అడగటం చూస్తుంటే ఆయన తెలివి ఏమిటో అర్థమవుతుందని అన్నారు. ఐదేళ్లలో పదిసార్లు కరెంటు బిల్లులు పెంచారు, కరెంట్ చార్జీలు పెంచి ఏకంగా రూ. 27 వేల కోట్లు దోపిడి చేసారని మండిపడ్డారు. ఇక్కడ ఓ జడ్జి తల్లి ఆస్తులను జోగి రమేష్ దోచుకు తిన్నారని ఆరోపించారు
దుబాయ్ను అతలాకుతలం చేస్తున్న శక్తివంతమైన తుఫాన్, ఒమన్ వరదల్లో 18 మంది మృతి - Video
దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను శక్తివంతమైన తుఫాన్ అతలాకుతలం చేసింది. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దుబాయ్ నగరంలో ఆకాశం నుంచి వేల వోల్టుల శక్తితో కరెంటు తీగలు వేలాడాయా అన్నట్లు పెద్దపెద్ద భారీ ఉరుము శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దుబాయ్ అంతటా రోడ్వేలపై వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది. దుబాయ్కి పొరుగున ఉన్న ఒమన్లో వేర్వేరు భారీ వరదలలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.
27 ఏళ్లకే ప్రముఖ యూట్యూబ్ రివ్యూయర్ అబ్రదీప్ కన్నుమూత, కారణం అదే
యాంగ్రీ రాంట్మన్ అని పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ అబ్రదీప్ సాహా 27 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గత నెలలో అతడికి పెద్ద శస్త్రచికిత్స జరిగిందని సమాచారం. ఇక అప్పట్నుంచి అతడు ఆసుపత్రిలో వుంటూ కోలుకునే క్రమంలో, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఏప్రిల్ 16వ తేదీన అతడు మరణించడానికి చెపుతున్నారు. ఐతే అతని మరణానికి ఖచ్చితమైన కారణం అధికారికంగా బహిర్గతం చేయనప్పటికీ, శస్త్రచికిత్స తర్వాత ఏర్పడిన సమస్యల కారణంగా, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడని అంటున్నారు.
గులకరాయి దాడి కేసులో ఉచ్చు బిగించే ప్రయత్నాలు : బోండా ఉమ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో తన చుట్టూ ఉచ్చు బిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత, ఆ పార్టీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు సానుభూతి కోసం వైకాపా నేతలు గులకరాయి డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. వారు ఆశించిన సానుభూతి లభించకపోవడంతో ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతల మెడకు చుట్టేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. వేముల దుర్గారావును తమ కార్యాలయంలో ఉండగా పట్టుకెళ్లామని, వేముల దుర్గారావు తమ పార్టీ ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటారని వివరించారు. అన్యాయంగా ఇరికిస్తే జూన్ నాలుగో తేదీ తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. పైగా, ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళుతామని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.
నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు, నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వీటిని ఉపయోగించి ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చో తెలుసుకుందాము. వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది.
వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు
తెల్లగంధం చెట్టు చలువ స్వభావంతో మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్య రోగాలను అణిచివేస్తుంది. హరిచందనం ముఖంపై మంగుమచ్చలను తగ్గిస్తుంది. రక్త చందనం చలువ స్వభావాన్ని కలిగి వుంటుంది. ఈ గంధాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తుమ్ములు విపరీతంగా వస్తుంటే మేలురకమైన మంచిగంధం చెక్కను మాటిమాటికి వాసన చూస్తుంటే సమస్య పోతుంది. మంచిగంధం పొడి, హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై లేపనం చేస్తే కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు తగ్గుతాయి. ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా తీసుకుని నీటితో మెత్తగానూరి బొల్లి మచ్చలపై రాస్తే సమస్య తగ్గుతుంది.
బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణాశయానికి ఇబ్బంది పెట్టే పదార్థాలను తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక వేసవిలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాము. వేసవిలో జిడ్డుగా వుండే నూనె, నెయ్యితో చేసిన పదార్థాలను మితంగా తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. క్యాబేజీ, బీరకాయ, పొన్నగంటి కూర, బచ్చలి కూర, కరివేపాకు, పొట్లకాయ కాకర వంటివి తీసుకోవడం మంచిది. అంజీర, పనస, ద్రాక్ష, ఖర్జూర, బత్తాయి, దానిమ్మ, అరటి పండ్లు తీసుకుంటుంటే మేలు కలుగుతుంది. వేసవిలో గోధుమ పిండితో చేసిన పూరీల కంటే గోధుమ రవ్వతో ఉప్మా వంటివి మంచిది. చెరుకు రసం కంటే చెరుకు ముక్కలను నమిలి తినడం ఎంతో మంచిది.
బార్లీ నీరు ఎండాకాలంలో ఎందుకు తాగాలో తెలుసా?
వేసవిలో ఎండల కారణంగా మన శరీరం అధిక వేడిని కలిగి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బార్లీ నీరు ఒక ఔషదంలా పని చేస్తుంది. బార్లీలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను బయటకు నెట్టివేస్తాయి. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను ఈ పానీయం తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్ధాయిలు కంట్రోల్లో ఉంటుంది. బార్లీ వాటర్లో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.