గురువారం, 28 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 20 మే 2016 (12:27 IST)
మీ గేదె పాలిస్తుందా....
''రామూ!... మీ గేదె పాలిస్తుందా....?''
''అదివ్వదు.....మేమే పితుకుతాం.....''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చిన్నాన్న అంటే అర్థం తెలుసా అన్నా జగన్... హంతకులకు ఓటు వేయొద్దు : సునీత
తన తండ్రి హత్యపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దివంగత వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి స్బందించారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా అన్నా జగన్ అంటూ సూటిగా ప్రశ్నించారు. పైగా, హంతకులకు ఓటు వేయొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె గురువారం తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 'చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. అవును మీరు నిజమే చెప్పారు. వివేకాను చంపించింది ఎవరో.. దేవుడికి, మీకు, జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారు.
గానుగ నూనె వర్సెస్ రిఫైన్డ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏ వంట నూనె మంచిది, వైద్యులు ఏమంటున్నారు?
భారతీయ వంటల్లో నూనెది ముఖ్యమైన పాత్ర. ఉత్తర భారతంతో పాటు తూర్పు రాష్ట్రాల్లో వంటలో ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్) ఎక్కువగా వాడతారు. దక్షిణాది రాష్ట్రాల్లో వేరుశనగ, నెయ్యి, కేరళలో కొబ్బరినూనెను వినియోగిస్తారు. ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, అక్కడి వాతావరణం, వారి సంస్కృతి, సంప్రదాయిక ఆహారపు అలవాట్లు, వంట పద్ధతుల ఆధారంగా ఈ నూనెలకు అలవాటుపడ్డారు. వాటితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భారత్కి పరిచయమైన సన్ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని కూడా వాడుతున్నారు.
టైటానిక్ సినిమాలో రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు
టైటానిక్ సినిమాలో నీళ్లపై తేలుతూ హీరోయిన్ రోజ్ ప్రాణాలను కాపాడిన చెక్క ముక్క ధర వేలంలో దాదాపు రూ. 6 కోట్లు పలికింది. సినిమాలో ఉపయోగించిన ఈ చెక్క(డోర్)ను వేలం వేయగా అక్షరాలా రూ. 5.99 కోట్ల (7,18,750 డాలర్లు)కు అమ్ముడైంది. 1997లో టైటానిక్ సినిమా విడుదలైనప్పటి నుంచి, ఆ చెక్క డోర్ రోజ్ ప్రియుడు జాక్ కూడా పట్టేంత పెద్దదిగా లేదా, ఉంటే జాక్ కూడా ప్రాణాలతో బయటపడేవాడు కదా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ప్రాపర్టీ గురించి అభిమానుల్లో పెద్ద చర్చ జరిగిందని వేలం నిర్వాహకులు పేర్కొన్నారు.
మద్యం మత్తులో మైనర్పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?
మద్యం మత్తులో ఓ కీచకుడు దారుణానికి పాల్పడ్డాడు. మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బారాబంకిలోని గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఆమె పొరుగువారు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం బాలిక తన ఇంటి బయట నిందితుడు ఆనంద్ కుమార్తెతో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... టీడీపీ పెండింగ్ అభ్యర్థులపై క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే పది స్థానాలకు అభ్యర్థలను ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పెండింగ్ స్థానాల అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చింది. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు లోక్సభ సీట్లలోనూ, జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే, టీడీపీ ఇప్పటివరకు రెండు దఫాలుగా తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్ను దొరను, పి.గన్నవరం స్థానానికి మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి అభ్యర్థులుగా ప్రకటించారు. తాజాగా బీజేపీ ప్రకటించిన 10 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తిలో శివరామకృష్ణ రాజు పేర్లు ఖరారు చేసింది. జనసేన ఇటీవల ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పి.గన్నవరం స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు ఇచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో కీరదోస తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
అవకాడో పండుతో 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
అవకాడో. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా వుంటాయి. అవకాడో తింటుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకల నష్టాన్ని నివారించడం వంటివి కలిగి ఉండవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండె పోటు నిరోధించడానికి మంచిది. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దిస్తుంటే మచ్చలు మటుమాయమవుతాయి. అవకాడో పండు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయని అంటారు. అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.
యవ్వనంగా ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటి?
ఆకలి వేస్తుంది కదా అని ఏదిబడితే అది తినేస్తుంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా వయసుకి తగ్గట్లుగా కాకుండా త్వరగా వృద్ధాప్యాన్ని సమీపిస్తున్నట్లుంటుంది కొందరిలో. కనుక అలా కాకుండా వయసు పెరిగినా యవ్వనంగానూ, ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటో తెలుసుకుందాము. బ్రోకలీ, క్యాబేజీ, అవకాడో, దోసకాయ, టొమాటో వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న జన్యు మార్పులను నివారించి యవ్వనంగా వుండేలా చేస్తాయి. ఉసిరికాయలు దీర్ఘాయువును ఇస్తాయంటారు, రోజూ 4 చెంచాల ఉసిరి రసం తాగుతుంటే వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకుంటుంది. పసుపులో వున్న కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.
సన్ఫ్లవర్ ఆయిల్ టాప్ 8 ఆరోగ్య ప్రయోజనాలు
సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు నూనెను పొద్దుతిరుగుడు విత్తనాల నుండి సేకరించే నూనె. ఇది ట్రైగ్లిజరైడ్, ప్రధానంగా పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. దాని పోషక విలువలు, ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అద్భుతమైనవి. అవేమిటో తెలుసుకుందాము. సన్ఫ్లవర్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మోనో అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, బ్లడ్ లిపిడ్లు వంటివి ఇందులో వుండటం వల్ల గుండెకి ఎంతో మంచిది. యాంటీఆక్సిడెంట్ చర్యతో అద్భుతమైన ఫేస్ మాయిశ్చరైజర్గా పనిచేసే ఈ నూనెలో విటమిన్లు ఎ, డి, సి, ఇలు చర్మాన్ని మృదువుగా వుంచుతాయి.
వేసవిలో మిమ్మల్ని హైడ్రేటెడ్గా వుంచే 8 పండ్లు ఇవే, తినండి
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.