శుక్రవారం, 29 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 26 మే 2016 (16:39 IST)
వంట చేయించడం వచ్చట...
''పెళ్లిచూపుల్లో అమ్మాయిని వంటచేయడం వచ్చాని అడిగా...''అన్నాడు రవి.
''ఏమందేమిటి...? ఆసక్తిగా అడిగాడు శీను.''
''వంట చేయడం తెలియదట గానీ వంట చేయించడం వచ్చట బాధగా చెప్పాడు రవి.''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తిరుమల భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద చిరుత కలకలం.. ఏప్రిల్ 2న ఏంటి?
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నివేదించిన ప్రకారం, మొత్తం 30 కంపార్ట్మెంట్లు శ్రీ వేంకటేశ్వరుని భక్తులతో నిండిపోయాయి. అదనంగా, ఉచిత సర్వ దర్శనం కోసం బయట పొడవైన క్యూలలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. కాగా, గురువారం స్వామివారి దర్శనార్థం 65,992 మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వీరిలో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.
జమ్మూకాశ్మీర్లో విషాదం... లోయలోపడిన కారు... పది మంది మృతి!!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోపడింది. దీంతో 10 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారులో నుంచి పలు మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కుడిభజం పోయింది.. పూర్వ పార్టీలోకి వెళుతున్న బీఆర్ఎస్ కీలక నేత!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.కేశవ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారాస నుంచి వీడి తన పూర్వ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. తన కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్తో కలిసి హస్తం పార్టీలో చేరుతున్నట్టు ప్రటించారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం మీడియా ముఖంగా ఈ ప్రకటన విడుదల చేశారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికలకు ముందు అనేక మంది కీలక నేతలు పార్టీని వీడటం మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేతలను తీవ్రమైన కలవరపాటుకు గురిచేస్తుంది. తన కూతురు, హైదరాబాద్ మేయర్ జి.విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కేకే గురువారం రాత్రి ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనపై తనకూ గౌరవం ఉందని కేకే ఈ సందర్భంగా కేకే అన్నారు.
వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్కు మరో షాక్... పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య!!
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఇతర పార్టీల్లోకి వలసలుగా వెళ్లిపోతున్నారు. తాజాగా వరంగల్ ఎంపీ స్థానం పోటీ నుంచి కడియం కావ్య తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మూడు రోజుల క్రితమే భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే, ఆమె అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం ఇపుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్కు ఆమె లేఖ ద్వారా తెలిపారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పార్టీకి నష్టం జరగిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. నేతల మధ్య సమన్వయం కూడా కొరవడింది.
సుప్రీంకోర్టు సీజేఐకు న్యాయవాదుల లేఖ.. అందులో ఏముంది?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్కు అనేక మంది న్యాయవాదులు కలిసి లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను వారు ప్రస్తావించారు. ముఖ్యంగా, రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థశక్తులు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. కోర్టులపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని న్యాయవాదులు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించవద్దని, ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లవుతుందన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వారిలో హరీశ్ సాల్వే సహా పలువురు ఉన్నారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు ఈ లేఖను రాశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తీసుకుంటుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది, ఏంటవి?
మధుమేహం. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఉపయోగించి AV మాల్ఫార్మేషన్కి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స
మెదడులోని ఎడమ ఫ్రంటల్ లోబ్లో ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM)తో బాధపడుతున్న 52 ఏళ్ల పురుషునికి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), మంగళగిరి విజయవంతంగా చికిత్స అందించింది. అసాధారణంగా రక్త నాళాలు చిక్కుముడి పడటాన్ని AV వైకల్యంగా పేర్కొంటారు. అత్యాధునిక న్యూరో ఆంకాలజికల్ చికిత్సావకాశాలలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన అత్యాధునిక హాల్సియాన్ సిస్టమ్ని ఉపయోగించి రోగి స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (SRS) చేయించుకున్నాడు.
సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
సపోటాలు. వేసవి కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. సపోటాలు తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి.
వేసవిలో కీరదోస తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
అవకాడో పండుతో 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
అవకాడో. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా వుంటాయి. అవకాడో తింటుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకల నష్టాన్ని నివారించడం వంటివి కలిగి ఉండవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండె పోటు నిరోధించడానికి మంచిది. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దిస్తుంటే మచ్చలు మటుమాయమవుతాయి. అవకాడో పండు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయని అంటారు. అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.