మంగళవారం, 23 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 29 జూన్ 2015 (18:57 IST)
అదృష్టవంతుడివి... నేనే వాషింగ్ మిషన్ని...
రాము: ''నా భార్యకి వాషింగ్ మిషన్ కావాలట'' బాధపడుతూ అన్నాడు.
సోము: ''అదృష్టవంతుడివి. నేనే మా ఇంటిలో వాషింగ్ మిషన్ని'' అంటూ వాపోయాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విమానాల్లో సీటింగ్.. కొత్త నిబంధన : డీజీసీఏ ఆదేశాలు
విమానాల్లో సీట్ల కేటాయింపునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - డీజీసీఏ సరికొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. 12 యేళ్లలోపు పిల్లలకు సీట్లను వారివారి తల్లిదండ్రుల పక్కనే కేటాయించాలని కోరారు. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. విమానాల్లో కొన్నిసార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
ఏపీలో జగన్ అరాచక పాలన.. ఢిల్లీలో బొటన వేలును నరుక్కున్న మహిళ!
ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా ఓ మహిళ ఢిల్లీలో నిరసన తెలిపింది. అది కూడా సాధారణంగా కాదు. తన బొటన వేలును నరుక్కుని మరీ జగన్ పాలనను ఖండించింది. ఏపీలో జగన్ సర్కారు అరాచక పాలన జరుగుతోందని ఆరోపించింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. అది కుదరకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో తన బొటన వేలును నరుక్కుని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యాడ్ల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? సుప్రీంకోర్టు
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెపుతూ ఇచ్చిన ప్రకటనలు మీరిచ్చే వాణిజ్య ప్రకటనల సైజులోనే ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యాడ్ల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? మరి ముందే ఎందుకు ప్రచురించలేదు? అంటూ ప్రశ్నలు సంధించింది. పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ మంగళవారం వాదనలు వినిపించారు. 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, అందుకోసం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ.. 'క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్లలో ఉపయోగించిన ఫాంట్నే వాడారా? అదే సైజ్లో క్షమాపణలను పబ్లిష్ చేశారా?' అని ప్రశ్నించారు.
పిఠాపురంలో పండగ వాతావరణం.. పువ్వుల వర్షాలు, జనసేన జెండాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయల్దేరి.. పాదగయ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా ర్యాలీలు, బైకులలో అభిమానులు పవన్ వెంట వచ్చారు. పశువుల సంత, ఆర్టీసీ కాంప్లెక్స్, చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పాతబస్టాండు, అంబేద్కర్ సెంటర్, ప్రభుత్వాను పత్రి సెంటర్ మీదుగా పవన్ వస్తుండగా పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు దారి పొడవునా ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
కిర్గిజ్స్థాన్లో 20 ఏళ్ల తెలుగు విద్యార్థి దాసరి చందు మృతి
కిర్గిజ్స్థాన్లోని జలపాతాన్ని సందర్శిస్తున్న 20 ఏళ్ల తెలుగు వైద్య విద్యార్థి దాసరి చందు మరణించాడు. అనకాపల్లి జిల్లా మడుగు గ్రామానికి చెందిన హల్వా వ్యాపారి కుమారుడు చందు ఎంబీబీఎస్ చేసేందుకు ఏడాది కిందటే కిర్గిస్థాన్ వెళ్లాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షలు ముగిసిన తర్వాత యూనివర్సిటీ వారు విద్యార్థులను సమీపంలోని జలపాతాల వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్క్రీమ్తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది.
జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
పొట్టకొవ్వు, అధికబరువు తగ్గించే ఎండు గింజలు, ఏంటవి?
ఈరోజుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. దానితో పాటు శరీరంలో విపరీతంగా కొవ్వు చేరడంతో అధిక బరువు సమస్య తలెత్తుతోంది. నట్స్లో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజూ సరైన మొత్తంలో తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ గింజలన్నింటినీ ఒక ట్రయల్ మిక్స్ని తయారు చేసి తింటుంటే బరువు తగ్గవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ 3-5 బాదంపప్పులను తినడం వల్ల అధిక బరువు తగ్గడం, అధిక కొవ్వు తగ్గే అవకాశం వుంటుంది. రోజూ కొన్ని వాల్నట్లు తింటే కొవ్వును తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన శరీర బరువును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పు మోనో-అన్శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడాన్ని పెంచుతాయి. బ్రెజిల్ గింజలు కొవ్వును తగ్గించే ప్రక్రియలో సమర్థవంతమైన ఎల్-అర్జినైన్ను కూడా కలిగి ఉంటాయి.
పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
వర్కవుట్ చేసిన తర్వాత, చాలా మంది సోయాబీన్తో కూడిన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు, అయితే సోయాబీన్ తీసుకోవడం పురుషులకు అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాము. సోయా ఫుడ్స్ తినడం వల్ల పురుషులలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పరిమాణం పెరుగుతుంది. ఇది వారి సంతానోత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండెకు హాని కలిగించే సోయాబీన్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీని అధిక వినియోగం హైపోథైరాయిడిజంకు కారణం కావచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ కూడా వస్తుంది.