శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 27 జులై 2015 (16:23 IST)
'జురాసిక్ పార్క్' కంటే ఇంగ్లీష్ సినిమానే బెటర్..
రాజేష్: జురాసిక్ పార్క్కి వెళ్దాం వస్తావా?
రమేష్: ఇప్పుడా..! పార్కులు గట్రా తిరగలేను కాని ఏదైనా మంచి ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళరాదు..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్లో భారీ వర్షాలు.. 87మంది మృతి, 82మందికి గాయాలు
పాకిస్థాన్లో భారీ వర్షాల కారణంగా దాదాపు 87 మంది మరణించారు. మరో 82 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) తెలిపింది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 2,715 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయని, నిర్మాణ పతనం, పిడుగుపాటు, వరదల కారణంగా చాలా మంది ప్రజలు మరణించారని ఎన్డీఎంఏ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
శ్రీకృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... బృందావనంలోనే..?
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన శివాని పరిహార్ అనే యువతి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధించేంది. దీంతో కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. తన తల్లిదండ్రులను అందుకు ఒప్పించింది. తాజాగా బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. అనంతరం అప్పగింతలు కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక నుంచి ఆమె కృష్ణుడి సేవలోనే ఉండనుంది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివాసం వుంటున్న శివాని పరిహార చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి పట్ల అమితమైన భక్తి, ప్రేమను కలిగివుంది.
హైదరాబాదులో భారీ వర్షాలు.. రహదారులు జలమయం
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేడి గాలుల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంతో పాటు శివార్లలోని అనేక ప్రాంతాలలో మంచి వర్షపాతం నమోదైంది. రహదారులు జలమయం కావడం, వాహనాల రాకపోకలకు వర్షం కారణంగా అంతరాయం కలిగింది.
బ్లూవేల్ గేమ్కు అమెరికాలో భారతీయ విద్యార్థి బలి
బ్లూవేల్ గేమ్ అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని పొట్టనబెట్టుకుంది. ఈ గేమ్ ఆడుతూ.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థి మార్చి 8న అతడు శవమై కనిపించాడు. బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ మిలియోట్ ఈ కేసును "ఆత్మహత్య"గా తేల్చారు. మృతదేహం అడవిలో కారులో కనుగొనబడింది.
భారత్-పాక్ సరిహద్దు.. చైనా డ్రోన్ 500 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో చైనా తయారు చేసిన డ్రోన్తో పాటు 500 గ్రాముల హెరాయిన్ ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) శనివారం తెలిపింది. పక్కా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 4.45 గంటలకు శుక్రవారం, దళాలు ఒక డ్రోన్తో పాటు 500 గ్రాముల అనుమానిత హెరాయిన్ ప్యాకెట్ను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ తెలిపింది. ప్యాకెట్ పసుపు అంటుకునే టేప్తో చుట్టబడి ఉంది. డ్రోన్కు జతచేయబడిన చిన్న టార్చ్ కూడా కనుగొనబడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టొమాటో రసం. ఈ రసంలోని అధిక నీరు, మినరల్ కంటెంట్ వుంటుంది. టమోటా రసం ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైన ముఖ్యమైన ఖనిజాల మూలం. టొమాటో రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టొమాటో రసం కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంది. టొమాటో రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించే శక్తి టొమాటో రసానికి వుంది కనుక దానిని తీసుకుంటుండాలి. బరువు తగ్గించడంలో టొమాటో రసం మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు
సీజన్లు మారుతున్న వేళ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐదు సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. కాలానుగుణ ఫ్లూ, అనారోగ్యాన్ని దూరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?
బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము. బ్రౌన్ రైస్, బార్లీ వంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ కలిగిన అవొకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు. పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది.
క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.