శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (18:23 IST)
మా ఆవిడ వెనకాల ఆ పని మాత్రమే చేస్తా..!
మథన్: మా ఆవిడ వెనకాల నేను ఆ పని మాత్రమే చేస్తా.
మోహన్: ఏంటది..?
మథన్: ఆవిడ జాకెట్టు హుక్ పెట్టడం..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మొత్తానికి వైఎస్ షర్మిల సాధిస్తోంది, ఎమ్మిగనూరులో జనమే జనం
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీ ప్రజలు కస్సుమంటున్నారు. అసలు ఆ పార్టీ తరపున నిలబడితే ప్రజలు ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అలాంటి స్థితి నుంచి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ పదవి చేపట్టిన దగ్గర్నుంచి తనదైన శైలిలో ధైర్యంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి పార్టీ గూటికి పలువురు నాయకులు చేరుతున్నారు. మరోవైపు షర్మిల సభలకు జనం కూడా వస్తున్నారు. ఈరోజు జరిగిన కర్నూలు జిల్లా సభకు ప్రజలు భారీగానే హాజరయ్యారు.
భువనేశ్వర్ పార్క్లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి
భువనేశ్వర్ శివార్లలోని నందన్కనన్ జూలాజికల్ పార్క్లో 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి చెందింది. ఈ తెల్లపులి గురువారం అస్వస్థతకు గురైంది. ఆ పులికి మందులు కూడా వాడారు. ఆమె వృద్ధాప్య వ్యాధులతో బాధపడింది. వేసవి వేడిగాలుల కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారిందని.. ఆమెకు సెలైన్, మందులు వేసినా శుక్రవారం ఉదయం మృతి చెందింది. స్నేహా ఆగష్టు 5, 2016న మౌసుమి (ఆడ), చిను (మగ), అరుదైన మెలనిస్టిక్ విక్కీ (మగ) అనే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె రెండవ గర్భధారణ సమయంలో లవ, కుశలకు జన్మనిచ్చింది.
ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు ఈ పర్యటన షెడ్యూల్ చేయబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు పార్టీ వెల్లడించింది. అదనంగా, ఈ పర్యటనలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపనున్నారు. ప్రస్తుతం ఈ పర్యటనకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించా : కేజ్రీవాల్
తాను జైలులో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న కేజ్రీవాల్... జైలులో తాను మొత్తం 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడు మామిడిపండ్లు మాత్రమే ఆరగించానని, ఒకసారి ప్రసాదంగా ఆలూ ఆరగించినట్టు చెప్పారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచే మామిడి పండ్లు వచ్చాయని చెప్పారు. కాగా, తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. బెయిల్ కోసం ఉద్దేశ్యపూర్వకంగా మామిడి పండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తరపున శుక్రవారం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. కేజ్రీవాల్ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు.
ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్
ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD non-alcoholic fatty liver disease) ఉందని వైద్య నిపుణులు కనుగొన్నారు. ఇది ప్రధానంగా అధిక చక్కెర వినియోగం వల్ల వస్తుంది. ఇది 5-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కూడా ముఖ్యమైన ఆందోళనగా మారింది. గతంలో, పిల్లలు ఈ కాలేయ వ్యాధి నుండి సురక్షితంగా ఉన్నారని భావించారు. NAFLD ఉన్న పిల్లల సంఖ్య కేవలం ఒక దశాబ్దంలో 10-33 శాతం నుండి భయంకరంగా పెరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టొమాటో రసం. ఈ రసంలోని అధిక నీరు, మినరల్ కంటెంట్ వుంటుంది. టమోటా రసం ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైన ముఖ్యమైన ఖనిజాల మూలం. టొమాటో రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టొమాటో రసం కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంది. టొమాటో రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించే శక్తి టొమాటో రసానికి వుంది కనుక దానిని తీసుకుంటుండాలి. బరువు తగ్గించడంలో టొమాటో రసం మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు
సీజన్లు మారుతున్న వేళ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ రోజువారీ భోజనంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాలను జోడించడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవడానికి మీ శరీరానికి అవసరమైన అదనపు శక్తి లభిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐదు సహజ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. కాలానుగుణ ఫ్లూ, అనారోగ్యాన్ని దూరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?
బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము. బ్రౌన్ రైస్, బార్లీ వంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ కలిగిన అవొకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు. పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది.
క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.