శుక్రవారం, 29 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
pnr
Last Updated :
శనివారం, 22 అక్టోబరు 2016 (15:19 IST)
చచ్చిపోదామా....?
సుబ్బారావు.. ఏంటో రా... ఈ చదువులు... ఎంత చదివినా బుర్రకెక్కడం లేదు.
రామారావు.. అవున్రా... నాకూ అలానే ఉంది. ఐతే.. చచ్చిపోదామా..?
సుబ్బారావు.. వద్దురా బాబూ.. మళ్లీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలి. అది నా వల్ల కాదు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?
కృష్ణా జిల్లా గుడివాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కొడాలి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కొడాలి వెంకటేశ్వరరావు అనగానే ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అనుకోకండి. ఈ మాజీ మంత్రి పూర్తి పేరు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు. ఇంచుమించుగా ఇదే పేరుతో ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేశారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వివరాలు సమర్పించకపోవడంతో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ అనర్హత వేటు పడింది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత రాష్ట్ర సమితికి చెందిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కలిశారు. శుక్రవారం సీఎం నివాసంలో ఆయనతో పాటు ఎలక్షన్ రెడ్డిలు కలిశారు. వీరు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో పలువురు భారాస ముఖ్య నేతలు ముఖ్యమంత్రిని కలవడం ఆ తర్వాత బీఆర్ఎస్కు టాటా చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరుగుతుంది. అలాగే, సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కలుసుకున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి జీవన్ రెడ్డి సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షీని కలిశారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు కూడా మర్యాదపూర్వకంగా కలిసినవారిలో ఉన్నారు.
నా భర్త నిజమైన దేశ భక్తుడు... మద్దతివ్వండి : కేజ్రీవాల్ సతీమణి
తన భర్త నిజమైన దేశభక్తుడు అని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చరాు. ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని, ఈ సమయంలో ఆయనకు మన మద్దతు అవసరమని చెప్పారు. కేజ్రీవాల్ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపాలని ఆమె కోరారు. పనిలోపనిగా వాట్సాప్ నంబరును కూడా షేర్ చేశారు. ఈ రోజే కేజ్రీవాల్కు ఆశీర్వాదమిచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దీవెనలు ఈ నంబర్కు సందేశం రూపంలో పంపించండి" అని విజ్ఞప్తి చేస్తూ, 82973 24624 అనే వాట్సాప్ నంబరును షేర్ చేశారు.
తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో తొమ్మిది అసెంబ్లీ, నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరికి ఆయన టిక్కెట్ నిరాకరించారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే,
బ్రా ధరించలేదని విమానం నుంచి కిందికి దించేస్తామని బెదిరింపు.. మండిపడిన మహిళ
ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది అమర్యాదగా నడుచుకున్నారు. దీంతో ఆ సిబ్బందిపై ఆ మహిళా ప్రయాణికురాలు విరుచుకుపడ్డారు. బ్రా ధరించని కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి కిందికి దించేస్తామని డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది హెచ్చరించారు. దీంతో ఆ సిబ్బందిపై ఆమె విరుచుకుపడ్డారు. విమానం సాల్ట్ లేక్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. టి ష్టరుపై జాకెట్ ధరిస్తేనే ప్రయాణినికి అనుమతిస్తామని ఆ మహిళా ప్రయాణికురాలిని విమాన సిబ్బంది ఒత్తిడి చేశారు. దీనికి ఆమె అంగీకరించకపోవడమే కాకుండా, విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ వేసవి సీజన్లో 'కింగ్ ఆఫ్ ఫ్రూట్' మామిడికాయ ఎందుకు తినాలి?
కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని మామిడికాయకు పేరు. వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
ఇవి తీసుకుంటుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది, ఏంటవి?
మధుమేహం. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఉపయోగించి AV మాల్ఫార్మేషన్కి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స
మెదడులోని ఎడమ ఫ్రంటల్ లోబ్లో ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM)తో బాధపడుతున్న 52 ఏళ్ల పురుషునికి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), మంగళగిరి విజయవంతంగా చికిత్స అందించింది. అసాధారణంగా రక్త నాళాలు చిక్కుముడి పడటాన్ని AV వైకల్యంగా పేర్కొంటారు. అత్యాధునిక న్యూరో ఆంకాలజికల్ చికిత్సావకాశాలలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన అత్యాధునిక హాల్సియాన్ సిస్టమ్ని ఉపయోగించి రోగి స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (SRS) చేయించుకున్నాడు.
సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
సపోటాలు. వేసవి కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. సపోటాలు తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి.
వేసవిలో కీరదోస తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.