గురువారం, 25 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శనివారం, 9 ఏప్రియల్ 2016 (11:22 IST)
మీ చెల్లికి ఇవ్వగలవు..
"పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...?" స్నేహితురాల్ని అడిగింది జానకి
"ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!" అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్
టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో "మేమంత సిద్ధం" బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అక్కవరంలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తూ, హాజరైన వారిని "శ్రీకాకుళం సింహాలు" అని అభివర్ణించారు. ఈ సమావేశాలను పేదల గుండె చప్పుడుగా అభివర్ణించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. "మీరంతా డబుల్ సెంచరీకి సిద్ధంగా ఉన్నారా?" అని ప్రజలను అడిగారు.
కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు
మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మే 2న తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 6న తన తీర్పును వెలువరించనుంది. విచారణ సందర్భంగా, న్యాయస్థానం ముందు విస్తృత వాదనలు వినిపించాయి దర్యాప్తు సంస్థలు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో, దాదాపు 287,000 మంది అభ్యర్థులలో, 60.01% మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో, సుమారు 322,000 మంది విద్యార్థులలో 64.18% మంది తమ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో అబ్బాయిలతో పోలిస్తే బాలికల విద్యార్థులలో ఎక్కువ విజయవంతమైన రేటును సూచిస్తున్నాయి.
కేసీఆర్కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు షాక్ అయ్యారు. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?
ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న మహిళ 22 ఏళ్ల దళిత యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఆమె సోదరుడు అతని నలుగురు స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 25న ఆమె భర్తను హత్య చేశాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకు ద్వేషపూరిత నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న కేసులో ఆమె సోదరుడు తన భర్తను హత్య చేసిన రెండు నెలల తర్వాత, చెన్నైలో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?
అధిక రక్తపోటు పైకి ఎలాంటి లక్షణాలు లేకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటిచూపు తగ్గిపోవచ్చు. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావటం వల్ల గుండె పెద్దగా అవ్వచ్చు. దీంతో శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక గుండె చేతులెత్తేయొచ్చు. రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం తలెత్తొచ్చు. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. బలహీనపడొచ్చు. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడొచ్చు, చిట్లిపోయి రక్తం లీక్ కావొచ్చు. ఫలితంగా పక్షవాతం ముంచుకురావొచ్చు.
తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే
గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతాయి. ఈ కారణంగా గుండెపోటు, గుండెనొప్పి వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారే అవకాశం వుంటుంది. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. ఆ గింజలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించగలవు. అవిసె గింజల్లో గుండెకి మేలు చేసే పొటాషియం, కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటుంటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నువ్వులు కూడా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఇటీవల, ఏఓఐ ఒక వినూత్నమైన అనస్తీషియా(మత్తు) పద్ధతిని ఉపయోగించి రొమ్ము క్యాన్సర్ ఉన్న ముగ్గురు హై-రిస్క్ రోగులకు విజయవంతంగా చికిత్స చేసింది, ఇది క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. యాక్సిలరీ డిసెక్షన్తో మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ(MRM) అనేది రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఒక ప్రామాణిక శస్త్రచికిత్సా విధానం, జనరల్ అనస్థీషియా కింద సాధారణంగా ఈ శస్త్రచికిత్స చేస్తారు.
డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?
డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్సుతో చేసిన హల్వాను మహిళలు తింటుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డ్రైఫ్రూట్స్ హల్వా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రై ఫ్రూట్స్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి వివిధ విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పరిమిత కేలరీలను కలిగిన డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్-రిచ్ డైట్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. బాదం, వాల్నట్, పిస్తా వంటివి హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.