శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శనివారం, 13 డిశెంబరు 2014 (13:41 IST)
పిల్లా జెల్లా... ఊటీలో అడుక్కుంటాం...!
బిచ్చగాడు : "అమ్మా ఈ ఒక్క రోజు అన్నం పెట్టండమ్మా"
ఇల్లాలు : "ఏం రేపట్నించి తినడం మానేస్తావా?"
బిచ్చగాడు: " ఈ ఎండాకాలం మూడు నెలలూ.. పిల్లా జెల్లా ఊటీలో అడుక్కుంటాం".!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
లోక్సభ తొలి దశ పోలింగ్ కోసం గూగుల్ డూడుల్ : చూపుడు వేలికి ఇంక్ చుక్క ఉన్న చెయ్యి బొమ్మ!!
దేశంలో తొలిదశ పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. దీనికి గుర్తుగా గూగుల్ డూడుల్ను క్రియేట్ చేసింది. గూగుల్ హోం పేజీపై గూగుల్ అక్షరాలు తొలగించింది. చూపుడు వేలికి ఇంక్ చుక్క ఉన్న చెయ్యి బొమ్మను ఏర్పాటు చేసింది. దానిపై క్లిక్ చేస్తే ఎన్నికల సమాచారంతో కూడిన వివరాలు ఓపెన్ అవుతున్నాయి. అయితే, ఈ డూడుల్ డిజైన్ చేసి వ్యక్తి పేరును మాత్రం గూగుల్ వెల్లడించలేదు. కాగా, ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి దశలో మొత్తం 16.36 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. 543 స్థానాలకు గాను 7 దశల్లో పోలింగ్ నిర్వహించేలా భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. రెండో దశ పోలింగ్ ఈ నెల 26వ తేదీన, మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన నాలుగో దశ పోలింగ్ మే 13న, ఐదో దశ పోలింగ్ మే 20న, ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ పోలింగ్ జూన్ ఒకటో తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన చేపట్టి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు.
భారత నేవీ కొత్త చీఫ్గా వైస్ అడ్మిరన్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియామకం
భారత నావికాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం నేవీ చీఫ్ ఆర్. హరికుమార్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ కాబోతున్నారు. ఆయన స్థానంలో తదుపరి నేవీ ఛీప్గా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠి 1985 జూలై ఒకటో తేదీన నేవీలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో తన కెరీర్ను కొనసాగించారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్ధరీతుల నిపుణుడైన త్రిపాఠి తన 39 యేళ్ల సుధీర్ఘ కేరీర్లో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. వైస్ అడ్మిరల్ కాకమునుపు ఆయన వెస్ట్రన్ కమాండ్ అధిపతిగా, ఫ్లాగ్ ఫీసర్గా ఉన్నారు. రేవాలోని సైనిక్ స్కూ్, ఖడక్వసాలాలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చదువుకున్న ఆయన వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో, నేవల్ వార్ కాలేజీ (గోవా), యూఎస్ నేషనల్ కాలేజీల్లో పలు కోర్సులు పూర్తి చేశారు.
యువకులారా.. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయండి : ఆరు భాషల్లో ప్రధాని మోడీ ట్వీట్
దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని యువతకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఆరు భాషల్లో తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ ట్వీట్ చేశారు. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యువతి, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సందేశమిచ్చారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నిక మొదటి దశ పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ దశలో మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ కొనసాగుతుంది.
లోక్సభ మహా సంగ్రామం : పొలింగ్ తొలి ఘట్టం ప్రారంభం
లోక్సభ ఎన్నికల మహా సంగ్రామంలో భాగంగా పోలింగ్ తొలి ఘట్టం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా, తొలి దశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో మొదలైంది. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పకడ్బందీ ఏర్పాట్లు, పటిష్ఠ భద్రత మధ్య ఓటర్లు ఓటు వేస్తున్నారు. తొలి దశలో మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏకంగా 18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. శుక్రవారం జరుగుతున్న ఈ ఓటింగులో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు 1,625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏడు దశల లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలి దశలోనే అత్యధిక స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
23న నామినేషన్ దాఖలు చేయనున్న పిఠాపురం జనసేన అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు జోరుగా దాఖలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని తెలిపింది. కాగా, గురువారం నుంచి ఏపీలో నామినేషన్ దాఖలుపర్వానికి తెరలేచిన విషయం తెల్సిందే. దీంతో తొలి రోజే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన క్యాలరీలతో పాటు ముఖ్యమైన మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలన్ కేన్సర్ రాకుండా ఇవి నిరోధించగలవు. పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకునేవారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు తీసుకుంటే ఫలితం వుంటుంది.
క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ తీసుకుంటుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయమవుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవిస్తే ఫలితం వుంటుంది. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.
నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు, నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వీటిని ఉపయోగించి ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చో తెలుసుకుందాము. వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది. పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది.
వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు
తెల్లగంధం చెట్టు చలువ స్వభావంతో మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్య రోగాలను అణిచివేస్తుంది. హరిచందనం ముఖంపై మంగుమచ్చలను తగ్గిస్తుంది. రక్త చందనం చలువ స్వభావాన్ని కలిగి వుంటుంది. ఈ గంధాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తుమ్ములు విపరీతంగా వస్తుంటే మేలురకమైన మంచిగంధం చెక్కను మాటిమాటికి వాసన చూస్తుంటే సమస్య పోతుంది. మంచిగంధం పొడి, హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై లేపనం చేస్తే కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు తగ్గుతాయి. ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా తీసుకుని నీటితో మెత్తగానూరి బొల్లి మచ్చలపై రాస్తే సమస్య తగ్గుతుంది.
బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణాశయానికి ఇబ్బంది పెట్టే పదార్థాలను తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక వేసవిలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాము. వేసవిలో జిడ్డుగా వుండే నూనె, నెయ్యితో చేసిన పదార్థాలను మితంగా తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. క్యాబేజీ, బీరకాయ, పొన్నగంటి కూర, బచ్చలి కూర, కరివేపాకు, పొట్లకాయ కాకర వంటివి తీసుకోవడం మంచిది. అంజీర, పనస, ద్రాక్ష, ఖర్జూర, బత్తాయి, దానిమ్మ, అరటి పండ్లు తీసుకుంటుంటే మేలు కలుగుతుంది. వేసవిలో గోధుమ పిండితో చేసిన పూరీల కంటే గోధుమ రవ్వతో ఉప్మా వంటివి మంచిది. చెరుకు రసం కంటే చెరుకు ముక్కలను నమిలి తినడం ఎంతో మంచిది.