బుధవారం, 24 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 28 అక్టోబరు 2014 (12:03 IST)
మాష్టారు మమ్మల్నడిగే తెలుసుకుంటారు..!
అమ్మ: ఏరా! స్కూల్కెళ్ళలేదేం!
కొడుకు : ఎందుకమ్మా! మాష్టారు ఎప్పుడు చూసినా మమ్మల్నే ప్రశ్నలడిగి తెలుసుకొంటున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో, దాదాపు 287,000 మంది అభ్యర్థులలో, 60.01% మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో, సుమారు 322,000 మంది విద్యార్థులలో 64.18% మంది తమ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో అబ్బాయిలతో పోలిస్తే బాలికల విద్యార్థులలో ఎక్కువ విజయవంతమైన రేటును సూచిస్తున్నాయి.
కేసీఆర్కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు షాక్ అయ్యారు. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?
ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న మహిళ 22 ఏళ్ల దళిత యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఆమె సోదరుడు అతని నలుగురు స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 25న ఆమె భర్తను హత్య చేశాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకు ద్వేషపూరిత నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న కేసులో ఆమె సోదరుడు తన భర్తను హత్య చేసిన రెండు నెలల తర్వాత, చెన్నైలో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
గోదావరి జిల్లాల్లో జనసేన జాతర, అభిమానుల కేరింతలకు పవర్ స్టార్ స్టెప్పులు
జనసేన జాతర జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ రెపరెపలాడుతోంది. జనసైనికులు, వీరమహిళలు పార్టీ కోసం మండుటెండల్లో కూడా కష్టపడుతూ వున్నారు. వారి ఉత్సాహం చూసి జనసేనాని కూడా హుషారయ్యారు. ప్రచార వాహనంపైన స్టెప్పులు వేయడంతో అభిమానులు, ప్రజల ఆనందానికి అవధులే లేకుండా పోయింది. చూడండి ఈ వీడియోను...
ఆరేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ వేధింపులు.. బట్టలు విప్పి ముద్దు..
దక్షిణ ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ కుమారుడు వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంగం విహార్కు చెందిన హోమ్ సింగ్ (32) అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం, సాయంత్రం 5.30 గంటలకు, సంగమ్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసు కంట్రోల్ రూం (పిసిఆర్) కాల్ వచ్చింది. అదే ప్రాంతంలో నివసించే మహిళ కూడా ఫిర్యాదు చేసింది. ఆమె కూతురు ఎప్పటిలాగానే పక్క వీధిలో ట్యూషన్కి వెళ్లిందని, అయితే మామూలు కంటే ముందుగానే తిరిగి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే
గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతాయి. ఈ కారణంగా గుండెపోటు, గుండెనొప్పి వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారే అవకాశం వుంటుంది. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. ఆ గింజలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించగలవు. అవిసె గింజల్లో గుండెకి మేలు చేసే పొటాషియం, కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటుంటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నువ్వులు కూడా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఇటీవల, ఏఓఐ ఒక వినూత్నమైన అనస్తీషియా(మత్తు) పద్ధతిని ఉపయోగించి రొమ్ము క్యాన్సర్ ఉన్న ముగ్గురు హై-రిస్క్ రోగులకు విజయవంతంగా చికిత్స చేసింది, ఇది క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. యాక్సిలరీ డిసెక్షన్తో మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ(MRM) అనేది రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఒక ప్రామాణిక శస్త్రచికిత్సా విధానం, జనరల్ అనస్థీషియా కింద సాధారణంగా ఈ శస్త్రచికిత్స చేస్తారు.
డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?
డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్సుతో చేసిన హల్వాను మహిళలు తింటుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డ్రైఫ్రూట్స్ హల్వా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రై ఫ్రూట్స్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి వివిధ విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పరిమిత కేలరీలను కలిగిన డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్-రిచ్ డైట్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. బాదం, వాల్నట్, పిస్తా వంటివి హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తింటున్నారా.. ఐతే అదే కారణం?
మీరు చాక్లెట్లు లేదా ఐస్ క్రీమ్లు తింటూ రాత్రులు గడిపినట్లయితే, చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడానికి "ఒంటరితనం" కారణమని పరిశోధకులు చెబుతున్నారు. జమా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఒంటరితనం చక్కెర ఆహారాల పట్ల విపరీతమైన కోరికను కలిగిస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి, పరిశోధకులు సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుంచి పేలవమైన మానసిక ఆరోగ్యం, బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అనుసంధానించారు.
కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.