బుధవారం, 24 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
బుధవారం, 24 డిశెంబరు 2014 (16:29 IST)
వర్షం కురిసిన రాత్రి
భర్త : ఏంటే అంత తీక్షణంగా చదువుతున్నావు.
భార్య : "వర్షం కురిసిన రాత్రి" నవల చదువుతున్నానండీ.
భర్త : అదేగా నా కొంపముంచింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కేసీఆర్ విశ్వసనీయ సమాచారం - వైఎస్ జగనే మళ్లీ ఏపీ సీఎం
2019 ఎన్నికల్లో జగన్కు కేసీఆర్ అన్ని విధాలా సహకారం అందించారని అనేక కథనాలు వచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో జగన్, కేసీఆర్ మధ్య పరస్పర అవగాహన గురించి ప్రస్తావించారు. తుంటి శస్త్రచికిత్స తర్వాత జగన్కు ఏపీ సీఎం కావడంతో కేసీఆర్ను కలిసే సమయం ఉందని, అయితే రేవంత్ సీఎంగా ఎన్నికైనప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడే సమయం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవడానికి జగన్ మోహన్ రెడ్డిని తన అభిమాన అభ్యర్థిగా కేసీఆర్ పరోక్షంగా ఎంచుకున్నారు.
ట్రోలర్లపై ఎట్టకేలకు స్పందించిన ప్రాచీ నిగమ్.. ముఖంపై వెంట్రుకలపై..?
ఈ ఏడాది 10వ తరగతి యూపీ బోర్డ్ పరీక్షల్లో 98.5 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్, తన ముఖ వెంట్రుకల కోసం తనను ట్రోల్ చేస్తున్న ట్రోలర్లపై ఎట్టకేలకు స్పందించింది. "ట్రోలర్లు వారి ఆలోచనలతో జీవించగలరు, నా విజయమే ఇప్పుడు నా గుర్తింపు అని నేను సంతోషంగా ఉన్నాను" అని ఆమె బుధవారం అన్నారు. ట్రోలర్లపై ప్రాచీ స్పందించడం ఇదే తొలిసారి. తన దృష్టి అంతా తన చదువుపైనే కేంద్రీకృతమైందని, ఎవ్వరూ ఎప్పుడూ తన అదనపు వెంట్రుకల వైపు చూపలేదని చెప్పింది.
నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు
నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందారెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థి మూలం రమేష్లు నామినేషన్లు దాఖలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్, ఎలా?
కేసీఆర్. గత పదేళ్లలో ఏనాడు కూడా ఓ టీవీ ఛానల్ ఆఫీసుకి వెళ్లి మాట్లాడిన సందర్భం వుందా అంటే లేదనే చెప్పాలి. అలాంటి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9తో అనేక విషయాలు ముచ్చటించారు. ప్రస్తుతం ఏపీలో మే 13న ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేసారు. తనకు అందుతున్న సమచారం ప్రకారం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రాబోతోందని జోస్యం చెప్పారు. ఐతే కూటమి గెలుస్తుందని మరికొందరు అంటున్నారు కదా అంటే... ఐనా పక్క రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు గురించి తను ఆలోచించడం లేదన్నారు. అంతేకాదు... ఏపీలో భారాస కార్యాలయం ఏర్పాటు పైన కూడా ఇప్పుడు ఆలోచన చేయడం లేదని ఆయన వెల్లడించారు.
ఎముకలు, పుర్రెలతో జంతర్ మంతర్ వద్ద రైతుల ర్యాలీ
తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు మంగళవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పంటల ధరలు, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఫిర్యాదులు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. తమ ప్రాణాలను బలిగొన్న రైతుల పుర్రెలు, ఎముకలను మోసుకెళ్లిన నిరసనకారులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను ఎత్తిచూపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఇటీవల, ఏఓఐ ఒక వినూత్నమైన అనస్తీషియా(మత్తు) పద్ధతిని ఉపయోగించి రొమ్ము క్యాన్సర్ ఉన్న ముగ్గురు హై-రిస్క్ రోగులకు విజయవంతంగా చికిత్స చేసింది, ఇది క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. యాక్సిలరీ డిసెక్షన్తో మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ(MRM) అనేది రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఒక ప్రామాణిక శస్త్రచికిత్సా విధానం, జనరల్ అనస్థీషియా కింద సాధారణంగా ఈ శస్త్రచికిత్స చేస్తారు.
డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?
డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్సుతో చేసిన హల్వాను మహిళలు తింటుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డ్రైఫ్రూట్స్ హల్వా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రై ఫ్రూట్స్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి వివిధ విటమిన్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పరిమిత కేలరీలను కలిగిన డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్-రిచ్ డైట్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. బాదం, వాల్నట్, పిస్తా వంటివి హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి డ్రై ఫ్రూట్స్ హల్వా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు తింటున్నారా.. ఐతే అదే కారణం?
మీరు చాక్లెట్లు లేదా ఐస్ క్రీమ్లు తింటూ రాత్రులు గడిపినట్లయితే, చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడానికి "ఒంటరితనం" కారణమని పరిశోధకులు చెబుతున్నారు. జమా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఒంటరితనం చక్కెర ఆహారాల పట్ల విపరీతమైన కోరికను కలిగిస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి, పరిశోధకులు సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుంచి పేలవమైన మానసిక ఆరోగ్యం, బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అనుసంధానించారు.
కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్క్రీమ్తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది.