మేషం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు....Read More
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు చక్కగా నిర్వహిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు...Read More
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు. ప్రతీ...Read More
సింహం :- ఆర్థికంగా పురోగమిస్తారు. సంఘంలో మీ మాట పై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి...Read More
కన్య :- రాజకీయ నాయకులు అధికంగా ఆలోచించడం వల్ల ఆందోళనలకు గురవుతారు. ఏజెంట్లు బ్రోకర్లు, రిప్రజెంటిటివ్లకు మిశ్రమ ఫలితం. ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికఫలిస్తుంది....Read More
తుల :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది....Read More
వృశ్చికం :- ఉద్యోగస్తులకు స్థానమార్పి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత...Read More
ధనస్సు :- ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం...Read More
మకరం :- ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. ఓర్పు,...Read More
కుంభం :- కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి చివరిలో విదేశీ పర్యటనలు ఉంటాయి. రుణ విముక్తులు కావడంతో...Read More
మీనం :- ఆర్థికపరమైన అనుకూలతలు కొనసాగుతాయి. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. బంధువుల మధ్య సంభంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అదనపు భారములను వాయిదా వేయడం మంచిది. మీ ప్రతిభా...Read More
పాన్ ఇండియా సంచలనం 'హను-మాన్' తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్ను మన ముందుకు తీసుకువస్తున్నారు. 'జై హనుమాన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హను-మాన్కి సీక్వెల్. ఇది ప్రీక్వెల్ ముగింపులో అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేశారు. సినిమా పెద్ద కాన్వాస్పై రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా ఓ మహిళ ఢిల్లీలో నిరసన తెలిపింది. అది కూడా సాధారణంగా కాదు. తన బొటన వేలును నరుక్కుని మరీ జగన్ పాలనను ఖండించింది. ఏపీలో జగన్ సర్కారు అరాచక పాలన జరుగుతోందని ఆరోపించింది.
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. అది కుదరకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో తన బొటన వేలును నరుక్కుని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.