" పోలీసు కాల్పుల్లో చచ్చి.. మళ్ళీ ఎలా బ్రతికావురా ఎల్లన్నా" ఆశ్చర్యంగా అడిగాడు యస్సై బందిపోటు ఎల్లన్నను." చచ్చిన తరువాత యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు చూడగానే -అయ్యా! మీ సింహాసనం బంగారపుదేనా? అని అడిగాను. వెంటనే నన్ను భూలోకం పంపించారు" చెప్పాడు ఎల్లన్న. |