యానా గుప్తా, ప్రీతి జింగానీ వంటి బాలీవుడ్ బ్యూటీలు ప్యాంటీలు వేసుకోకుండా చూపించేస్తే, ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని శ్రియ లాంటి తారలు మాత్రం ప్యాంటీలను చూపించడం ఫ్యాషన్ అనుకుంటున్నట్లున్నారు. ఇటీవల శ్రియ ఓ కోలీవుడ్ ఫంక్షన్కు హాజరైన సందర్భంలో తొడల వరకూ ఉన్న పొట్టి గౌనుతో వచ్చిందట. పిలువగానే స్టేజిపైకి పరుగెట్టుకుంటూ వెళ్లి ఆమెకు కేటాయించిన సీట్లో కూచున్నదట. రెండు కాళ్లు దగ్గర పెట్టుకుని కూచున్నట్లే కూచుని కాసేపటికి కాలుపై కాలేసిందట. అంతే.. పొట్టి గౌను పైకి లేచి లోపలున్న ప్యాంటీ తాలూకు ఆనవాళ్లు బహిర్గతమయ్యాయట. శ్రియ అలా కూచోవడాన్ని కొంతమంది ఆస్వాదిస్తుంటే మరికొందరు ఆమెకు వినబడేటట్లుగా కాస్త సరిచేసుకుని కూచోమని అరిచారట. అయినా అదేమీ పట్టించుకోని శ్రియ ఈసారి అటు కాలు తీసి ఇటు వేసి మరింత చూపించేసిందట. ఎంత చెప్పినా అలా కూచుంటుందేంటి..? ఆమెకు సెన్స్ లేదా..? అని కొందరు గట్టిగానే అరిచారట.