మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు ట్రైలర్
శివాజీ రాజా, రఘుబాబు, హీరోలుగా యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో, మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. రమణారావు దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు".
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబకథా చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. ప్రతి ప్రేక్షకుడూ తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఈ చిత్రకథ ఉంటుందని దర్శకుడు చెప్పారు.
ఈ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబకథా చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. ప్రతి ప్రేక్షకుడూ తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఈ చిత్రకథ ఉంటుందని దర్శకుడు చెప్పారు.
ఈ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
