ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > పర్వత ప్రాంతాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సరస్సుల నగరం ఉదయ్‌పూర్  Search similar articles
రాజస్థాన్‌లో సరస్సుల నగరం ఉదయ్‌పూర్. వివిధ రకాల చిత్ర, చేతివృత్తుల కళలకు నిలయం ఉదయ్‌పూర్. మేవార్ వంశస్తుల కొత్త రాజధాని ఉదయ్‌పూర్. దక్షిణ రాజస్థాన్ ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉదయ్‌పూర్. ఉదయ్‌పూర్ నగరాన్ని రెండో మహారాణా ఉదయ్ సింగ్ 1568వ సంవత్సరంలో కట్టించాడు.

మేవార్ వంశస్తుల తొలి రాజధాని చిత్తోర్‌ఘర్‌ను మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆక్రమించుకోవటంతో కొత్త నగర నిర్మాణానికి ఉదయ్ సింగ్ చర్యలు చేపట్టాడు.

స్థానిక పిచోలా సరస్సు సమీపంలో నగరాన్ని నిర్మిస్తే బావుంటుందని ఉదయ్ సింగ్ ఆలోచించాడు. ఒకవైపున ఆరావళీ పర్వతాలు, మరోవైపు పచ్చని అడవుల మధ్య నిర్మించే కొత్త నగరం చిత్తోర్‌ఘర్ కంటే సురక్షితమైనదిగా ఉదయ్ సింగ్ భావంచి పనులు చేపట్టాడు.

మహారాణా ఉదయ్ సింగ్ 1572వ సంవత్సరంలో చనిపోయినప్పటికీ ఆయన కుమారుడు మహారాణా ప్రతాప్ ఈ పనిని పూర్తిచేశాడు. మొఘలులకు ఉదయ్‌పూర్ వశం కాకుండా ప్రతాప్ పోరాడిన తీరు అనిర్వచనీయం.
1 | 2  >>  
మరిన్ని
ప్రకృతి రమణీయ ప్రాంతం త్రిపుర
సిరాజుద్దౌలా రాజధాని ముర్షీదాబాద్
మొగల్ వైభవానికి చిహ్నం చంపా
ప్రకృతి ఒడిలో బోటింగ్‌, ట్రెక్కింగ్
హిమగిరుల లోగిలిలో ముస్సోరీ
తులిప్ గార్డెన్ అందాలను ఆస్వాదిద్దాం... రండి!!