ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > పర్వత ప్రాంతాలు > భారత్‌కు "పర్యావరణ పరిరక్షణ" అవార్డు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌కు "పర్యావరణ పరిరక్షణ" అవార్డు
అమెరికాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ అందజేసే అవార్డును 2009 సంవత్సరానికిగానూ భారతదేశం చేజిక్కించుకుంది. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయల పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును అమెరికాలోని "సెరియో క్లబ్" సంస్థ ప్రకటించింది.

బేర్‌ఫుట్ కాలేజీలో గ్రామీణ పౌరులకు, మహిళలకు బేర్‌ఫుట్ సోలార్ ఇంజనీర్లుగా శిక్షణ ఇస్తున్నందుకు, స్పితి లోయ పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును సెరియో క్లబ్ సంస్థ అందజేయనుంది. ఈ అవార్డు కింద 20 లక్షల రూపాయలను అందజేయనున్నారు. కాగా ఈ అవార్డును జూలై 30వ తేదీన ముంబై నగరంలో ప్రదానం చేయనున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రకృతి ముద్దుబిడ్డ "కక్కబె"
నర్మదా నదీమతల్లి జన్మస్థలం "అమర్ కంటక్"
కళా సంపద ఉట్టిపడే "నల్‌దుర్గ్"
'కొల్లి' పర్వత ప్రాంతంలో "బొటానికల్ గార్డెన్"
ప్రకృతి సంగీతాన్ని ఆలాపించే "షిల్లాంగ్"
హిమాలయా సానువుల్లో నెలవైన "కాంగ్రా"