ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > పుణ్య క్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దక్షిణ కాశి పంఢర్‌పూర్
శ్రీవిఠలుని దేవాలయం ప్రాంగణంలోనే దాదాపు 25 మందిరాలు ఉన్నాయి. ఇందులో గణేష, గరుడ, ఏకముఖ దత్తాత్రేయ, సత్యభామ, కన్హోపాత్ర వంటివి ఉన్నాయి.

వసతి
దేవాలయానికి చెందిన ధర్మసత్రాలతో పాటుగా అనేక హోటెళ్లు ఇక్కడ ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : పూణె (218 కిమీ.)
రైలు మార్గం : సమీపంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ షోలాపూర్ (65 కి.మీ.). మీరజ్-కురుద్‌వాడి మీటర్ గేజి మార్గంలో పంఢర్‌పూర్ రైల్వే స్టేషన్ ఉంది. కురుద్‌వాడి-పంఢర్‌పూర్ మార్గం ప్రస్తుతం బ్రాడ్‌గేజిగా మార్చారు. దీనితో షోలాపూర్-పంఢర్‌పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి.
రహదారి మార్గం : మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి పంఢర్‌పూర్‌కు బస్సు సేవలు ఉన్నాయి.
<< 1 | 2 
మరిన్ని
బ్రహ్మ యజ్ఞం నిర్వహించిన ప్రాంతం పుష్కర్
శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్యా దేవాలయం
ద్వాదశ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్
అమీర్ ఫోర్ట్‌కు గజరాజులపై సవారీ  
త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం  
రామప్ప ఆలయం