బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ఓట్లు పడ్డాయి. అంతకుముందు భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం నితీష్ మాట్లాడుతూ.. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై...
సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్ నేటి యువతపై చాలా ప్రభావం చూపుతోంది. ఫేస్బుక్లో ఛాటింగ్, ప్రేమ పేరుతో చాలామంది యువతులు మోసపోతున్నారు. ఏమీ తెలియని బాలికలు కూడా ఫేస్బుక్లో గంటలుగంటలు గడిపి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్లో ఓ పదిహేను సంవత్సరాల బాలిక ఫేస్బుక్లో యువకుడిని ప్రేమించింది. దాన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు అదను చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు....
పెళ్లి జరిగితేనే పెళ్లి కాదు... ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తే పెళ్లయిపోయినట్లే లెఖ్ఖ. ఇందులో తిరుగులేదు. తప్పించుకునే అవకాశం లేదు. కాకపోతే సాక్ష్యాలు చాలా బలంగా ఉండాలి. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు ఇచ్చింది. శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నం చేసిన ఓ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది.
ఉదయం పూట సమయం లేకపోవడంతో పాటు లావుగా ఉన్నాం కదా.. టిఫిన్ మానేస్తే సరిపోతుందిలే అనుకుంటే పొరబాటే. మనవాళ్లు ముఖ్యంగా మహిళలు ఉదయం పూట అల్పాహారం తీసుకోరు. అయితే ఇలా తరచూ చేసే వారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ట్వంటీ20ల క్రేజ్ పెరగడం, వన్డేల్లో నిబంధనలు మారడంతో ప్రస్తుతం సెంచరీలు, డబుల్ సెంచరీలు నమోదు కావడం ఫ్యాషనైపోయింది. కానీ 30 ఏళ్ల క్రితం సెంచరీ చేయడమే గొప్పనుకునే రోజుల్లో కపిల్దేవ్ జింబాబ్వేపై ఏకంగా 175 పరుగులు చేశాడు. ప్రపంచకప్లో భాగంగా లీగ్ మ్యాచ్లో భారత్ 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన కపిల్... ఆ తర్వాత మైదానంలో పెను విధ్వసంమే సృష్టించాడు.
ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలో 119 పాయింట్లతో ఉన్న టీమిండియా లీగ్ దశ అనంతరం 121 పాయింట్లతో మరింత ముందుకెళ్ళింది. కాగా, ర్యాంకింగ్స్ జాబితాలో ధోనీ సేన తర్వాతి స్థానంలో వరుసగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇక ఆటగాళ్ళ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బౌలర్ల జాబితాలో జడేజా (3వ ర్యాంకు) టాప్-5లోకి ఎంటరైన...
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన అయోధ్య పర్యటనకు బ్రేక్ వేశారు. ఎన్డిఏ నుంచి జెడియు వైదొలిగిన నేపథ్యంలో తలెత్తిన వివాదంలో బిజెపి కొట్టుమిట్టాడుతున్నందున మరో వివాదానికి ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే మోడీ అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారని...
చాలా మంది యువకులకు అమ్మాయిలంటే హడల్. వారివైపు కన్నెత్తి చూడాలన్నా కూడా జంకుతుంటారు. ఇలాంటి వారు తమలో కలిగే లైంగిక కోర్కెలను అణుచుకునేందుకు స్వయం సంతృప్తి పద్ధతులను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా హస్త ప్రయోగం చేసుకుంటూ సంతృప్తి పొందుతుంటారు. ఇలా ఎన్నేళ్లు చేసుకున్నా ఏదో ఒక రోజు వివాహం చేసుకోక తప్పదు. ఇలాంటి భయం, హస్త ప్రయోగం అలవాటు ఎక్కువగా ఉండేవారు పెళ్లికి పనికి వస్తారా లేదా అనే అంశంపై...
పాత టాల్కం పౌడర్కు సువాసన తగ్గితే ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచితే సువాసన తిరిగి పొందవచ్చు. ఇలా పాత వస్తువుల్ని ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవాలంటే ఇవిగోండి కొన్ని చిట్కాలు.. * పాత గ్రీటింగ్ కార్డుల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని పిల్లలకు బొమ్మలు వేసుకునేందుకు ఇవ్వవచ్చు. * పాత చెప్పులను కానీ, కొత్తవి కానీ, ఎప్పుడూ బట్టతో తుడవకూడదు. తుడవడం వలన షైనింగ్, పైన పొట్టు పోతుంది. స్పాంజీ ముక్కతోనే తుడవాలి. మంచి షైనింగ్ వస్తుంది. పైన...
గర్భవతులు ప్లాస్టిక్ సీసాల్లోని నీళ్ళు తాగవద్దంటున్నారు వైద్యులు. అలా తాగేవారికి పుట్టే పిల్లలకు వారి వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. సహజంగానే ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన ఆహార పదార్ధాలను వాడవద్దని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను గర్భవతులు తాగడం వల్ల వారికి పుట్టే పిల్లలకు వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని అధ్యయనంలో తేల్చారు.
ముసలి వయస్సులో కూడా తండ్రులు అయిన సంఘటనలు విన్నాం కాని ఓ 11 ఏళ్ల బాలుడు తండ్రి అయిన సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సంఘటన న్యూజిలాండ్లోని చోటు చేసుకుంది. అంతే కాదు అతని వయసులో మూడు రేట్లు ఎక్కువున్న ఆంటీని తల్లిని చేశాడు. ఇద్దరి కలియకతో ఒక పాప కూడా పుట్టింది. 11 ఏళ్లకే తండ్రి అయిన బాలుడిపై ఆ దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
కళంకిత మంత్రులకు వత్తాసు పలికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు వైకా పార్టీ ఉప నేత శోభా నాగిరెడ్డి ,తదితరులు మీడియాతో మాట్లాడుతూ క్విడ్ప్రోకోనే జరగకపోతే వైఎస్ జగన్ మీద కేసు ఎందుకు? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఢిల్లీకి ప్రయాణమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే మంత్రి జానారెడ్డి కూడా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ఓట్లు పడ్డాయి. అంతకుముందు భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం నితీష్ మాట్లాడుతూ.. గుజరాత్...
భోజనానికి, నిద్రపోయేందుకు ముందు ఏ స్తోత్రం చెప్పాలి? భోజనానికి, నిద్రపోయేందుకు ముందు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆలోచనలను పక్కనబెట్టాలి. అలాగే భోజనానికి ముందు, నిద్రించేందుకు ముందు స్తోత్రాలు చెప్పాలి. అవేంటో...
హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు, భయాందోళనలు వీడి శ్రమించిన మంచి ఫలితాలు సాధించగలుగుతారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి మొహమాటాలు ఎదుర్కొంటారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తారు.ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు. స్వర్ణకారులకు, నగల వ్యాపారులకు పని వారలతో చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనలకు పథకాలు రూపొందిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి.దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలందిస్తారు. ప్రముఖల కోసం నిరీక్షించవలసి వస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. చేతి వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి.విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు మంచి గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ యత్నాలు, అభిప్రాయాలు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు.ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారల ఆదాయం బాగుంటుంది. మీ శ్రీవారి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ధన సహాయం, హామీలు ఉండే విషయంలో దూరంగా ఉండటం మంచింది.ఆర్థిక వాలాదేవీలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యం, బంధు మిత్రుల కలయిక, నూతన వస్తువులు కొనగోలు, వస్త్రలాభములు, వ్యవహార జయము కలుగును. స్త్రీలకు పనివారులతో అప్రమత్తత అవసరం. పాతమిత్రుల కలయికతో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం.వృత్తి ఉద్యోగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసి రాగలదు. షాపింగ్లోనూ, వాహనం నడుపుతున్నప్పడు ఏకాగ్రత వహించండి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. అధిక ధన వ్యయం చేస్తారు.రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు సకాలంలో చికాకులు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.క్రీడ, సాంఘీక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోళ్ళు, మత్య్య, పాడి పరిశ్రమ రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితం. కోర్టు వ్యవహారాల్లో జయం పొందుతారు. విద్యార్థుల్లో అవగాహన లోపం వల్ల ఆందోళన ఎదుర్కొంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి.ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రతి వ్యవహారంలో చొరవగా ముందుకు దూసుకుపోతారు. సభ, సమావేశాల్లో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్, తినుబండరాల వారికి లాభదాయకం.పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా గుర్తింపు అంతంతమాత్రంగానే ఉంటుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. గత అనుభవంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఒక సమస్య పరిష్కారం కావడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ఖర్చులు అధికం. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఆర్థిక రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.
టిఆర్ఎస్ పార్టీ జాతీయ సెక్రటరీ జనరల్ బాధ్యతలను కె.కేశవరావుకు కట్టబెట్టడం ద్వారా కేకే పొజిషన్ను పార్టీలో పెంచినట్లా... తగ్గించినట్లా... మీ అభిప్రాయం....?