పప్పులు, ఉప్పులు వేసుకొనే సీసాలు మురికిగా ఉన్నట్లయితే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలియదిప్పి తర్వాత మూమూలు నీటితో కడిగితే జిడ్డంతా వదిలి శుభ్రమవుతాయి. అలాగే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన నాలుగు బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటుంది.త్వరగా కరిగిపోదు.