** రక్తవిరేచనాలవుతుంటే వేప గింజలను నీటిలో వేసి ఉడకబెట్టండి. దీనిని వెన్నతోపాటు కలిపి సేవించండి. ఇలా చేస్తే రక్తవిరేచనాలు తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
** తరచూ అలర్జీతో బాధపడుతుంటే ఒక కప్పు వేడి నీటిలో కాసింత నిమ్మకాయ రసం, తేనె కలిపి రోజూ ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే అలర్జీనుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. |