ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > పంజాగుట్ట పాఠశాలను కబళించనున్న మెట్రో రైలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పంజాగుట్ట పాఠశాలను కబళించనున్న మెట్రో రైలు
రాష్ట్ర రాజధానిలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులలో భాగంగా పంజాగుట్టలోని ప్రభుత్వ పాఠశాలను అధికారులు కూల్చేయడాని సిద్ధమవుతున్నారన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో భవనాన్ని కూల్చేస్తే పిల్లల భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని అభ్యర్థిస్తున్నారు.

కాగా ఇప్పటికే భవనంలోని నాలుగు గదులను కూల్చేశారు. మిగిలిన భవనాన్ని కూడా త్వరలో కూల్చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తే... ప్రస్తుతం తమ వద్ద అలాంటి సమాచారం ఏదీ లేదన్నారు. ఒకవేళ విస్తరణలో భాగంగా పాఠశాలను పూర్తిగా తొలగించాల్సివస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఇవ్వాళ్టి నుంచే వీరికి కూడా మధ్యాహ్న భోజనం
ఇంటర్నెట్ మోజులో పుస్తకాలకు రాంరాం...!
మొబైల్ వాడే చిన్నారులకు బ్రెయిన్ కేన్సర్..!
నైక్ "లెటజ్ జస్ట్ ప్లే"లో కాజోల్
సొంత పేర్లు రాయలేని బ్రిటన్ పిల్లలు
కాలుష్య ప్రభావంతో పిల్లల్లో ఊబకాయం!