ధీరులకు జేయు మేలదిసారంబగు నారికేళ సలిలము భంగిన్గౌరవమును మఱి మీదటభూరిసుఖావహము నగును భువిలో సుమతీ..!తాత్పర్యం :కొబ్బరిచెట్టుకు నీరుపోసినట్లయితే... శ్రేష్టమైన నీరుకలిగిన కాయలను ఇస్తుంది. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుందని ఈ పద్యం యొక్క భావం. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |