మొన్నీమధ్య పుస్తకాల కొనుగోలుకు పుస్తక రాజధాని విజయవాడకు వెళ్దామని రైలు బండెక్కా. పండుగ సీజను కావడంతో రైలు కాస్త ఖాళీగా ఉంటుందనుకున్న నా అంచనా తప్పింది. జనం కిటకిటలాడుతున్నారు. ఉదయంవేళ ఒంగోలులో బయలుదేరిన ఆ ప్యాసింజరులో నేను చీరాలలో ఎక్కాను. బండి కదిలింది.
కూర్చునేందుకు ఎక్కడైనా సీటు దొరుకుతుందేమో చూసి.. ఆ అవకాశం లేక అలా నిలబడిపోయాను. ఇంతలో బాపట్ల...